న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడురోజుల పాటు పర్యటించనున్నారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో రాష్ట్రపతి పర్యటన సాగనుంది. రేపు సాయంత్రం 5.25 గంటలకు రాష్ట్రపతి రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్నారు. అనంతరం 5.45 గంటలకు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి దర్శించుకోనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm