అమరావతి: సీట్ల కేటాయింపుపై అసెంబ్లీలో వాగ్వాదం తలెత్తింది. డిప్యూటీ లీడర్లకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు డిమాండ్ చేశారు. రూల్ ప్రకారమే డిప్యూటీ లీడర్గా అచ్చెన్నాయుడికి సీటు కేటాయించామని అధికారపక్షం వెల్లడించింది. సభా సంప్రదాయాలు పాటించాలని చంద్రబాబు పేర్కొన్నారు. పరిశీలించి సీట్లు కేటాయిస్తామని స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm