బెంగళూర్: కర్ణాటక ముఖ్యమంత్రి, హెచ్.డి.కుమారస్వామి శంకరపురంలోని శ్రీ శృంగేరి శంకర మఠంలో ప్రార్థనలు చేస్తారు. రేపు అసెంబ్లీలో బల పరీక్ష నిరూపణ ఉన్న సంగతి తెలిసిందే. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి