న్యూఢిల్లీ: బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన ప్రపంచకప్ లెవన్ జట్టును ప్రకటించాడు. ఇందులో ఐదుగురు భారత ఆటగాళ్లకు చోటివ్వడం విశేషం. అయితే ప్రపంచ అత్యుత్తమ కీపర్గా పేరు తెచ్చుకున్న ఎంఎస్ ధోనీని మాత్రం ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో ఇంగ్లండ్ ఓపెనర్ జానీ బెయిర్స్టో వైపు మొగ్గు చూపాడు. అయితే బెయిర్స్టో వరల్డ్క్పలో అసలు కీపింగే చేయలేదు. ఆ జట్టుకు బట్లర్ ప్రధాన కీపర్గా వ్యవహరించడం గమనార్హం.
జట్టు: విలియమ్సన్ (కెప్టెన్) రోహిత్ శర్మ, బెయిర్స్టో (వికెట్ కీపర్), , కోహ్లీ, షకీబల్ హసన్, స్టోక్స్, హార్దిక్ పాండ్యా, జడేజా, స్టార్క్, బుమ్రా, ఆర్చర్.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jul 17,2019 01:06PM