బెంగళూర్: కర్ణాటక బీజేపీ నేతలు గవర్నర్ ను కలిశారు. జగదీశ్ షెట్టర్ సహా ఇతర బీజేపీ నేతలు గవర్నర్ ను కలిసి విశ్వాస పరీక్ష జరిపించాల్సిందిగా ఆదేశించాలని కోరారు. ఈ ఉదయం 11 గంటల నుండి సభను గందరగోళంలోకి నెట్టి పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వం ఆలోచనగా ఉందని పరీక్ష జరిపేలా స్పీకర్ ను ఆదేశించాలని గవర్నర్ ను కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm