హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభలను రెండు రోజులు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. గత ఫిబ్రవరి నెలలో కూడా నాలుగు రోజులు మాత్రమే శాసనసభను నిర్వహించారు. కనీసం ఇప్పుడైన శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చించాలనుకునే వారికి నిరాశ ఎదురైంది. శాసనసభ సమావేశాలపై సీనియర్ జర్నలిస్టు ఎస్. వీరయ్య వీశ్లేషణ...
Mon Jan 19, 2015 06:51 pm