లక్నో: సోంభద్ర లో జరిగిన కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోవడంపై ప్రమోద్ తివారీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం గవర్నర్ రామ్ నాయక్ను కలిసింది. ఘటనపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని గవర్నర్ను అభ్యర్థించింది. ఈ సందర్భంగా ప్రమోద్ తివారీ మాట్లాడుతూ.. ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం కనీసం బాధితుల కన్నీళ్లను ఎవరైనా తుడవడానికి వెళ్తే కూడా అనుమతించట్లేదు. ఏదైతే జరిగిందో అది రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామికం. అని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm