శ్రీనగర్ : కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన అమరవీరులకు నివాళులర్పించారు. ద్రాస్లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. రాజ్నాథ్ వెంట ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm