హైదరాబాద్ : విశాఖ పద్మనాభ మండలం శేరిఖండంలో దొంగలు హల్చల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు ఉపాధ్యాయుల ఇళ్లలో తలుపులు బద్దలు కొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇద్దరు ఇళ్లలో ముప్పై తులాల బంగారం, మూడు లక్షల నగదు దోచుకెళ్లారు. పట్టపగలే దోపిడీపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దరీఫతు చేస్తుండగా అంతరాష్ట్ర ముఠాల పనిగా అనుమానిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm