కర్ణాటక: సీఎం కుమారస్వామి, యడ్యూరప్పతో స్పీకర్ రమేష్కుమార్ భేటీ అయ్యారు. బలపరీక్షకు రెండురోజుల గడువు ఇవ్వాలని కుమారస్వామి కోరారు. కుమారస్వామి ప్రతిపాదనను యడ్యూరప్ప వ్యతిరేకించారు. విశ్వాస పరీక్షపై ఓటింగ్ ఈరోజు పూర్తికావాల్సిందేనని ప్రభుత్వానికి స్పీకర్ రమేష్ స్పష్టం చేశారు. ప్రొసీడింగ్స్ ముగిసేవరకు సభను వాయిదా వేయనని స్పీకర్ తేల్చిచెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm