అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో ప్రమాదం జరిగింది. రాయపూడి వద్ద ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస భవనంలో లిఫ్ట్లో ఒక్కసారిగా కిందకు పడిపోవడంతో ముగ్గురు సాంకేతిక నిపుణులు మృతిచెందారు. భవనం ఐదో అంతస్థులో వారు పనిచేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను బిహార్కు చెందిన రాహుల్ కుమార్, కృపాల్ కుమార్, సురేంద్ర కుమార్గా గుర్తించారు.
Mon Jan 19, 2015 06:51 pm