హైదరాబాద్: డిగ్రీ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం దోస్త్-2019 ప్రత్యేక కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ గడువును బుధవారం వరకు మరో రెండ్రోజులు పొడిగించామని కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి