వికారాబాద్: దుబాయ్ సమీనాబేగం అనే మహిళ నుంచి క్షేమంగా స్వగ్రామానికి చేరుకుంది. కులకచర్ల మండలానికి చెందిన సమీనాబేగం కొడుకును కాపాడుకునేందుకు దుబాయ్ పని కోసం వెళ్లింది. కానీ దుబాయ్లోయజమానురాలు జీతం ఇవ్వకుండా చిత్రహింసలు పెట్టింది. విషయం కేటీఆర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కరణం ప్రహ్లాదరావు దృష్టికి వెళ్లింది. దీంతో వారి సాయంతో సమీనాబేగం సొంతూరుకు చేరుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm