బెంగళూరు : కర్ణాటక శాసనసభలో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభమైనప్పటికీ అధికార కాంగ్రెస్ - జెడిఎస్ కూటమి సభ్యులు సభకు సమయానికి హాజరు కాకపోవడంతో ప్రతిపక్ష బీజేపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అధికారంలోని కూటమి ప్రభుత్వానికి నేడు చివరి రోజు అంటూ బీజేపీ ఎంఎల్ఎ శెత్తార్ వ్యాఖ్యానించారు.
Mon Jan 19, 2015 06:51 pm