బెంగళూరు : కర్ణాటక శాసనసభ స్పీకర్ కెఆర్ రమేశ్ కుమార్ రెబెల్ ఎమ్మెల్యేల న్యాయవాదులతో సమావేశమయ్యారు. సభ నుంచి స్పీకర్ తన కార్యాలయానికి చేరుకుని అక్కడ రెబల్ ఎమ్మెల్యేల న్యాయవాదులతో సమావేశమయ్యారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి