న్యూఢిల్లి : స్వాతంత్య్ర సమరయోధుడు బాల గంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా ఆయనకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, బీజేపీ సీనియర్ నేత ఎల్కె అద్వానీ నివాళులర్పించారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఏర్పాటు చేసిన తిలక్ చిత్రపటం వద్ద వారు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.
Mon Jan 19, 2015 06:51 pm