న్యూఢిల్లీ: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీకి కల్పిస్తున్న సీఆర్పీఎఫ్ భద్రతను హోం మంత్రిత్వ శాఖ తొలగించింది. కేంద్ర సాయుధ పోలీసు దళాల కింద వీఐపీల భద్రతను సమీక్షించి హోం శాఖ నిర్ణయం తీసుకుంది. కొందరికి కేంద్ర బలగాల భద్రత ఉపసంహరించుకోగా, ఆ స్థానంలో రాష్ట్ర పోలీసు భద్రత కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm