హైదరాబాద్: ఏలూరు జిల్లా పోలీసు స్టోర్ లో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ హనుమంతరావు అదృశ్యమయ్యాడు. తనను కొందరు మోసం చేశారనిౌ చనిపోతున్నానని లెటర్ ఇంట్లో ఉంచి కానిస్టేబుల్ వెళ్లిపోయాడు. భర్త రాసి ఉంచిన లెటర్ ను చూనిసన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm