గురుగావ్: ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఛాతీ నొప్పితో గురుగావ్లోని ఆసుపత్రిలో చేరారు. రాత్రి 11 గంటల సమయంలో ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో హుటాహుటిన మేదాంత ఆసుపత్రికి తరలించారు. గ్యాస్టో ఎంటరాలజీ నిపుణుడు రాజేష్ పురి ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm