హైదరాబాద్ : నగరంలోని మల్కాజ్ గిరి ఆర్టీసీ కాలనీలో దారుణం జరిగింది. ఓ కొడుకు కన్నతండ్రినే దయాదాక్షిణ్యం లేకుండా ముక్కలుగా నరికి చంపాడు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm