హైదరాబాద్: ఎయిర్టెల్ మారథాన్ 9వ ఎడిషన్ ట్రోఫీ ఆవిష్కరించారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, సజ్జనర్లు మారథాన్ 9వ ఎడిషన్ ట్రోఫీని ఆవిష్కరించారు. హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ, భారతీయ ఎయిర్టెల్ సంయుక్తంగా ట్రోఫీ ఆవిష్కరించారు. ఆగస్టు 25వ తేదీన ఈ మారథాన్ను నిర్వహిస్తున్నారు. 42.2 కి.మీ పరుగు ఉదయం 5 గంటలకు, 21.1 కి.మీ పరుగు ఉదయం 6 గంటలకు, 10 కి.మీ పరుగు ఉదయం 7 గంటలకు, 5 కి. మీ పరుగు ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతాయి.
Mon Jan 19, 2015 06:51 pm