హైదరాబాద్: కేంద్రమంత్రి సంతోష్ గంగ్వార్ రేపు సనత్ నగర్లో పర్యటించనున్నారు. ఈఎస్ఐ మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించనున్న అయన ఔట్ పేషేంట్ విభాగానికి శంకుస్థాపన చేయనున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి