న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలలోని నాలుగు నియోజక వర్గాల్లో నేడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. నేటి ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ, కేరళలోని పాలా, ఉత్తర్ ప్రదేశ్లోని హమీర్పూర్, త్రిపురలోని బాధర్ఘాట్ (ఎస్సి) నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 27వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది.
Mon Jan 19, 2015 06:51 pm