అనంతపురం: అనంతపురం జిల్లా గుత్తి మండలం సేవాఘడ్ గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థి మృతిచెందాడు. చండ్రాయుని కుంటలో ఈతకు వెళ్లి ఇంటర్ విద్యార్థి మోహన్ నాయక్ చనిపోయాడు. విద్యార్థి మృతికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ కళాశాల ఎదుట బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm