ఢిల్లీ: జగన్ అక్రమ ఆస్తుల కేసులో ఐఏఎస్ అధికారి ఆదిత్యనాద్ దాస్కు సుప్రీం కోర్టు నోటీసులిచ్చింది. కేసు నుంచి ఆదిత్యనాద్ను తప్పిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సీబీఐ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత ధర్మాసనం ఈ మేరకు నోటీసులిచ్చింది.
Mon Jan 19, 2015 06:51 pm