హైదరాబాద్: జమ్మూకశ్మీర్లో సుమారు 40 కిలోల పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. కథువా ప్రాంతంలోని దివాల్ గ్రామం నుంచి వాటిని సీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధం ఉన్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సోదాలు చేశారు. గాలింపు జరిపిన ప్రాంతం నుంచి స్థానికంగా తయారయ్యే పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm