ఢిల్లీ: కర్ణాటకలోని 17 మంది అసమ్మతి ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టులో స్వల్ప ఊరట కలిగింది. తమను ఉప ఉన్నికల్లో పోటీ చేయనివ్వాలని వేసుకున్న పిటిషన్ను విచారించేదుకు సుప్రీం అంగీకరించింది. కర్ణాటక స్పీకర్కు సుప్రీం ధర్మాసనం సోమవారం నోటీసులు అందజేసింది. కేసు విచారణను ఈనెల 25కి వాయిదా వేసింది.
Mon Jan 19, 2015 06:51 pm