కడప : పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురంలో ఉన్న సాయిచంద్ర వైన్ షాపులో సోమవారం షార్ట్ సర్క్యూట్ అయింది. ఈ ఘటనలో సుమారు పది లక్షల రూపాయల విలువ చేసే మందు బాటిళ్లు, ఫర్నీచర్ దగ్ధమయ్యాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm