హైదరాబాద్ : విద్యా సంస్థల సెలవులపై దాఖలైన పిటిషన్పై తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టులో వాయిదా వేసింది. ఈ నెల 19 వరకు సెలవులను పొడిగించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఆర్టీసీ సమ్మెపై దాఖలైన పిటిషన్తో కలిపి విచారిస్తామని హైకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.
Mon Jan 19, 2015 06:51 pm