హైదరాబాద్: ప్రస్తుత పండుగల సీజన్లో రానున్నది దీపావళి. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన కస్టమర్లకు, కళ్యాణ్ జువెలర్స్ తాజాగా అదిరిపోయే మెగా దీపావళి ఆఫర్ ప్రకటించింది. అదేమంటే ఏకంగా 3 లక్షల గోల్డ్ కాయిన్స్ అందిస్తోంది.
సంస్థ ప్రతి వారం లక్కీడ్రా నిర్వహించనుంది. ఇందులో విజేతగా నిలిచిన వారు 100 బంగారు నాణేలను గెలుచుకోవచ్చు. ఇంతేగాక సంస్థ బంగారు ఆభరణాలపై తయారీ చార్జీలను రూ.199 నుంచే వసూలు చేస్తోంది. ప్రతి 8 గ్రాముల బంగారం జువెలరీ కొనుగోలుపై రూ.1,000 డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే స్టడెడ్ జువెలరీ కొనుగోలుపై ఉచిత గోల్డ్ కాయిన్స్ ఆఫర్ చేస్తోంది..
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 16,2019 11:08PM