హైదరాబాద్: సూర్యాపేటలోని ఎంపీ ఉత్తమ్ నివాసానికి డీఎస్పీ సుదర్శన్ రెడ్డి చేరుకున్నారు. ప్రచారం గడువు ముగిసినందున నిబంధనల ప్రకారం స్థానికేతరులు నియోజకవర్గం నుంచి విడిచి వెళ్లాలని డీఎస్పీ కోరారు. ఉత్తమ్ నల్గొండ ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ అంశంపై ఆయన ఈసీకి ఇవాళ లేఖ రాశారు. చాలాకాలంగా ఇక్కడే నివాసముంటున్నట్లు ఆయన లేఖలో వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm