హైదరాబాద్: మహారాష్ట్రలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తొలి గంటల్లోనే ప్రముఖ నటుడు ఆమిర్ఖాన్, ఆయన సతీమణి కిరణ్రావ్, నటుడు, గోరఖ్పూర్ ఎంపీ రవికిషన్, నటి పద్మిని కొల్హాపూర్, టెన్నిస్ ఆటగాడు మహేశ్ భూపతి, ఆయన సతీమణి లారా దత్తా తదితరులు ఓటేశారు.
Mon Jan 19, 2015 06:51 pm