హైదరాబాద్ : లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తెలంగాణ గవర్నర్ తమిళిసైను కలిశారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఓం బిర్లా రాజ్ భవన్లో తమిళిసైను కలిశారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ కూడా రాజ్ భవన్ కు వెళ్లి లోక్ సభ స్పీకర్ బిర్లాను కలిసి కాసేపు ముచ్చటించారు.
Mon Jan 19, 2015 06:51 pm