హైదరాబాద్: బస్టాండ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా పట్టుబడింది. ప్రయాణికుల దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.3.22 లక్షలు, 2 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm