మెదక్: జిల్లాలోని నర్సాపూర్ మండలం హర్యా తండాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పాలిహౌస్లోని నీటిగుంతలో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు నేపాల్కు చెందిన నారాయణ(24), కిషన్(23)లుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న నర్సాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm