బెంగళూరు: భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా మరికొద్దిసేపట్లో ఆఖరి వన్డే ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే 1-1తో సమంగా నిలిచిన ఇరుజట్లు సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి. తొలి వన్డేలో ఆసీస్ గెలవగా, రెండో మ్యాచ్లో టీమిండియా గెలిచిన సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm