హైదరాబాద్ : హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో ఘనంగా భారతమాతకు మహా హారతి కార్యక్రమం నిర్వహించారు. భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహా హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm