భద్రాద్రి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో పుల్వామా అమరవీరులకు విద్యార్థులు నివాళులర్పించారు. పుల్వామా దాడి ఘటన జరిగి సంవత్సరం పూర్తయిన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందులో 100 మీటర్ల జాతీయ పతాకంతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
Mon Jan 19, 2015 06:51 pm