అమరావతి: చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి నాబార్డ్ రూ.1931 కోట్ల రుణం మంజూరు చేసింది. పశ్చిమగోదావరి జిల్లాలో 15 మండలాలు, కృష్ణా జిల్లాలో 8 మండలాల రైతులకు లబ్ధి చేకూరనుంది. ఖరీఫ్లో 4 లక్షల 80 వేల ఎకరాల ఆయకట్టుకు మూడు దశల్లో సాగునీరు అందనుంది. 53.50 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చు. 2022 మార్చి నాటికి చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి కానుంది.
Mon Jan 19, 2015 06:51 pm