హైదరాబాద్ : జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో దాడులు నిర్వహిస్తోంది. ఐఎస్ఐస్ ఉగ్రవాదులతో సంబంధం ఉన్న వ్యక్తుల నివాసాల్లో దాడులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే తనిఖీలు నిర్వహించారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులను ఇప్పటికే తమిళనాడులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm