తిరుమల: కరోనా వైరస్ ప్రభావంతో ఇంటిలోనే బందీగా ఉన్న కుటుంబ సభ్యులకు అనుకోని అతిధి కనిపించింది. తిరుపతి నగరంలో మధురానగర్ లోని ఓ ఇంటి ముంగిట అరుదైన ఆఫ్రికన్ పారెట్ ప్రత్యక్షమైంది. గురువారం సాయంత్రం అనుకోని అతిథిగా విచ్చేసిన ఈ పక్షి సుమారు రెండు గంటలు ఇంటి ముందే తచ్చాడింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఆ పక్షి తో ఆహ్లాదకరంగా రెండు గంటలపాటు గడిపారు. ఈ అరుదైన పక్షి ఆఫ్రికా నుంచి వలస వచ్చినట్లు తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Mar 28,2020 12:57PM