హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కోర్టుల్లో లాక్డౌన్ను ఈ నెల 30 వరకు కొనసాగించాలని నిర్ణయించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫుల్ కోర్డు సమావేశం నిర్వహించిన ఉన్నత న్యాయస్థానం.. ఈ నెల 25న మరోసారి ఫుల్ కోర్డు నిర్వహించి సమీక్షించాలని నిర్ణయించింది.
Mon Jan 19, 2015 06:51 pm