నిర్మల్: జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి 5 రోజుల పాటు పూర్తి స్థాయి కర్ఫ్యూని విధించారు. జిల్లాలో పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. 11 కంటైన్మెంట్ ప్రాంతాల్లో రాకపోకలను పూర్తిగా నిషేధించారు. అలాగే ఇంటింటి సర్వే సైతం కొనసాగుతోంది. అనవసరంగా బయటకు వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శశిధర్ రాజు హెచ్చరించారు.
Mon Jan 19, 2015 06:51 pm