కృష్ణా: పామర్రు నియోజకవర్గంలోని మొవ్వ పీహెచ్సీ పరిధిలో నలుగురు రైతులు పాము కాటుకు గురయ్యారు. పొలంలో పనిచేస్తున్న వేరు వేరు ప్రాంతాల్లో నలుగురు వ్యక్తులకు పాము కాటేసింది. సకాలంలో మొవ్వ పీహెచ్సీకి తరలించడంతో పెను ముప్పు తప్పింది. గడిచిన 30 రోజుల్లో 19 పాము కాటు కేసులు నమోదు కావడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm