Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం కన్నెగుండ్ల జెడ్పీఎస్ఎస్ పాఠశాల 1999 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు బుధవారం ఖమ్మం సీతార హోటల్లో గెట్ టూ గెదర్ నిర్వహి ంచారు. ఈ సందర్భంగా ఆనాటి గురువు నవీన్ డిగ్రీ కాలేజ్ కరస్పాంటెండెంట్ శ్రీనివాస్ను ఘనంగా సన్మా నించారు. ముందుగా ఆయన కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. విద్యార్థులు చిన్ననాటి జా ్ఞపకాలను నెమర వేసుకున్నారు. ఒకొరి నొకరు పలుకరించుకున్నారు. ఈ కార్యక్ర మంలో అర్చన, నలిని, తస్రీన్, షేనాజ్, ఉపేందర్, రవి, నరేష్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.