Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నయీంనగర్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం వకీల్ సాబ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులకు జనసేన పార్టీ నాయకులు శానిటైజర్, మాస్కులు పంపిణీ చేసారు. ఉమ్మడి జిల్లా పార్టీ ఇన్చార్జి ఆకుల సుమన్ ఆదేశాలతో గ్రేటర్ కమిటీ బాధ్యులు మాస్కులు పంపిణీ చేస్తున్నట్లు తెలి పారు. కరోనా వ్యాప్తి పెరుగుతున్నందున ప్రేక్షకులు జాగ్రత్తగా ఉండా లన్నారు. సమాజం పట్ల బాధ్యతతో ఉండే అధినేత పవన్ కళ్యాణ్ నటిం చిన చిత్రం కరోనా వ్యాప్తికి కారణం కాకూడదన్నారు. ఈ కార్యక్రమంలో బైరి వంశీ కష్ణ, గాదె పథ్వి, శేషాద్రి సందీప్, ఇల్లందుల రాజు, నిఖిల్, చుక్క నవీన్, శ్రీధర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.