Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహానికి బుధవారం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతోపాటు జిల్లా కలెక్టర్ హరిత, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు పూల మాలలు వేసి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు.