Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలో 163 వ జాతీయ రహదారి నుండి రాఘ వపట్నం పంచాయతీకి వెళ్లే రహదారి సమీపంలో నూత నంగా పెట్రోల్ బంక్ పనులు నిర్వహిస్తున్నారు. సదరు యజమాని తన ప్రాంతంలోని వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు పైపులైను వేసేందుకు జేసీబీఓ రహదారిని తవ్వించి సక్రమంగా పూడ్చలేదు. శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి పలువాహనాలు అందులో దిగబడిపో యాయి. పెట్రోల్ బంక్ యజమాని పట్టించుకుని రహదారికి యధావిధిగా మరమ్మతు చేయాలని కోరారు.