Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ
నవతెలంగాణ-స్టేషన్ఘన్పూర్
సీఎం సహయనిధి కింద రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. సోమవారం మండల పరిధిలోని శివునిపల్లి గ్రామానికి చెందిన కుంభం మంజూల, పిట్టల లక్ష్మి లకు, సీఎం సహయనిధి కింద మంజూరైన చెక్కులను లబ్దిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలోఎంపీటిసి1 బూర్ల లతాశంకర్, చిగురు విజరు కుమార్,దశరథం, ఆరెల్లి అశోక్,తదితరులు పాల్గొన్నారు.