Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరుప్పుల
లఖింపూర్ ఖేరి ఘటనలో రైతు అమరవీరులకు ఆత్మశాంతి కలగాలని వ్యవసాయ కార్మిక, రైతు సంఘం, సీఐటీయూ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఆదివారం కొవ్వొత్తుల ప్రదర్శన దేవరుప్పుల ప్రధాన కూడలిలో, నిర్మాల కాసం కష్ణమూర్తి, స్మారక స్థూపం వద్ద నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సింగారం రమేష్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బత్తిని వెంకన్న నాయ కులు వెంకట్రెడ్డి, ఉప్పలయ్య, ఐలయ్య, పయ్యావుల బిక్షపతి, కాసర్ల మాధవరెడ్డి, మడికొండ యాదగిరి, గడ్డం యాదగిరిచపాల్గొన్నారు.